పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూస�
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంగళవారం ఒకే రోజు 19 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ దొరికారు. ఇక నిజామాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్,
ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం రికార్డుస్థాయిలో 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత స్థాయిలో మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. సంగారెడ్డి జిల్లాలో