సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నా�
మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన అగ్నిగుండాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆలయ వర్గాల నేతృత్వంలో వికారాబాద్ జిల్లా కెంపిన మఠం మ�
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ ఆవరణను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్�
చిలుకూరు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశ్, ఎంపీపీ నక్షత్రం, చిలుకూరు సర్పంచ్ స�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చ�