రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రూ.183 కోట్లతో మల్లాపురం గ్రామానికి మంజూరు చేసిన వైద్య కళాశాలలకు వెంటనే శంకుస్థాపన చేసి నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం అన్నారు. లేకపోతే ఎమ్మెల�
నాలుగు నెలలుగా పాల బిల్లులు ఇవ్వడం లేదు.. ఎగ్గొడుదామని చూ స్తున్నారా అంటూ నార్ముల్ సంస్థపై పాడి రైతులు మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం మండలంలోని మల్లాపురంలో గల నార్ముల్ పాల సేకరణ కేంద్రం వద�
Congress | అధికారంలోకి రాగానే సాగు నీళ్లందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కానీ గెలిచిన తర్వాత నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
BRS Party Office | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణు పై దాడులకు పాల్పడుతున్నది.