రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని క్యూలైన్లలో పడరానిపాట్లు పడుతున్నారు. ఎరువులు వచ్చాయని తెలిస్తే చాలు పెద్ద సంఖ్యలో అన్నదాతలు సహకార సంఘాలు,
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కుంగిపోయింది. గతంలో కుంగిపోవడంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజు రు కాగా అధికారుల ప
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు.
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామంలోగల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ ప్రారంభ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక�