మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర
మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో లో క్సభ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు ఒకే రోజు మే 13న పోలింగ్ జరగనుండడంతో హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతార�
Revanth Reddy | హైదరాబాద్ మహానగర పరిధిలో ఎంఐఎం గెలిచిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పర�
ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు.