మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ చట్టాన్ని అతిక్రమంచే వాళ్లు ఎంతటి వారైనా సరే.. పోలీసులు కేసులు నమోదు చేయాలి... ప్రజలను ఇబ్బందులుకు గురిచేసే వాళ్లపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేయాలి...