నేరాల కట్టడికి మల్కాజిగిరి పోలీసులు క్లస్టర్ విధానంతో మరింత క్షేత్ర స్థాయి పోలీసింగ్తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మీ సురక్ష పేరుతో డేటాను సేకరిస్తున్నా రు. దీనికితోడు క్లస్టర్లలో మరిన్ని భద్రత చ
వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయా యజమానులు తిరిగి క్లెయిమ్ చేయని 446 వాహనాలను వేలం వేసేందుకు మల్కాజిగిరి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేలం వేయనున్న వాహనాల జాబితాను m
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ చట్టాన్ని అతిక్రమంచే వాళ్లు ఎంతటి వారైనా సరే.. పోలీసులు కేసులు నమోదు చేయాలి... ప్రజలను ఇబ్బందులుకు గురిచేసే వాళ్లపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేయాలి...