Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి
Shabarimala | శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు