Sabarimala | శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు నుంచి భక్తులకు మూడుసార్లు మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు వీక్షించారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. అయ్యప్ప నామస్మరణతో శబరి గిరులు మార్మోగాయి. ప్రతి ఏడాది జనవరి 14వ తేదీన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. పొన్నంబలమేడు శబరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Sabarimala Makaravilakku Mahotsavam: Thousands of Ayyappa Swamy devotees witness #MakaraJyothi at Sabarimala temple.#Sabarimala pic.twitter.com/Y1T5JPJ6db
— All India Radio News (@airnewsalerts) January 14, 2023