సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు �
నిత్యం వర్తక వ్యాపార నిర్వహణలో కిక్కిరిసి, ఇతర ప్రాంతాల నుండి కొనుగోళ్లకు వచ్చే వారితో రద్దీగా ఉండే దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
దాదాపు 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్ద ఓడ అది.. అందులో ఆడి, లాంబోర్గినీ, పోర్ష్, వోక్స్వ్యాగన్ కంపెనీలకు చెందిన దాదాపు 4 వేల లగ్జరీ కార్లు.. ఆ ఓడలో మంటలు చెలరేగాయి