జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరుబాట కొనసాగుతున్నది. రూ.1350 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లంతా సమ్మెలోక
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.