APPSC | ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్చార్జి కార్యదర
గ్రూప్-1 మెయిన్స్పై (Group-1 Mains) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్�
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
Police recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది.