ఢిల్లీ నాయత్వం వద్దు.. గల్లీ నాయకత్వమే కావాలని, 2014కు ముందు మైనార్టీలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్అలీ తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మైనార్�
రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, తాగునీరు, ఓడీఎఫ్ తదితర రంగాల్లో తెలంగాణ.. పెద్దపెద్ద రాష్ర్టాలను కూడా దాటేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
ఫైనల్లో హైదరాబాద్పై అద్భుత విజయం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆ�
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, ఫిబ్రవరి 6: బీజేపీ పాలనలో దేశంలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం �