సంఘ శ్రేయస్సు కోసమే కొన్ని కట్టుబాట్లు, నీతి నియమాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇవేవీ స్థిరంగా ఉండవు. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పు పురోగమనమా? తిరోగమనమా? అనే వివేచన ప్రతి వ్యక్తికీ ఉ�
రాష్ట్రస్థాయి అండర్-18 పరుగు పందెంలో మండలంలోని వెల్కిచర్లకు చెం దిన మహేశ్వరి ప్రథమస్థానంలో నిలిచింది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 3 కిలోమీటర్ల పోటీలో 10నిమిషాల 55 సెకండ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీసు శాఖ, రన్నర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో విజేతగా నిల�
3000 మీటర్ల విభాగంలో రజతం సాధించిన మహేశ్వరి మహబూబ్నగర్ టౌన్, మార్చి 24 : కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న సె కండ్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ టో ర్నీలో పరుగుల రాణి మహేశ్వరి సత్తా చా టింది.
ఆడపిల్లలకు ఆటలెందుకనే మారుమూల పల్లెటూళ్లలో పుట్టి.. మట్టిరోడ్డు తప్ప ట్రాక్ అంటే ఏంటో తెలియని మన లేడిపిల్లలు.. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. తమను తక్కువ చేసి చూసినవాళ్ల నోర్లు మూయిస్తున్నారు. పట్టుద�