Dharavi | ముంబైలోని ధారావి మురికివాడ భూమిని ధారావి రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద అదానీ గ్రూపునకు అప్పగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం.
Professor G N Saibaba: మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్�
Adani Group- Dharavi | ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మురికివాడ ధారావి వాసులకు ప్రతిపాదిత ప్లాన్ కంటే మెరుగైన ఇండ్లు పంపిణీ చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు...