బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �
Farmers march | మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.