దాశరథికి తెలుగుభాష అందచందాలు, స్నేహ గంధా లు తెలుసు. తన హృదయ నాదానికీ- మనో నినాదానికీ తగినట్టు తెలుగు భాషకు సొంత ఆస్తి అయిన తెలుగు పద్యాన్ని తీర్చిదిద్దిన ఆధునిక చేతనా మనస్కుడు. గేయా లను లయబద్ధంగా తూగించాడ
అడవి రాముడు సినిమా కోసం కవి వేటూరి సుందర రామమూర్తి రచించిన మాస్ మసాల గీతంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకొన్నాను -కోకెత్తు కెళ్లింది కొండ గాలి! అన్న వాక్యాలను గణ విభజన చేసి, యతి మైత్రిని చూస్తే .. అది సీస పద్య పా�
‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదికైన నిజామాబాద్ జిల్లాలోని ఇందూర్ ఖిల్లా (పురాతన కారాగారం) ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనున్నది.
Minister Harish rao | మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఘన నివాళి అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను