జడ్చర్లటౌన్, ఏప్రిల్ 8 : జడ్చర్ల పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే వార్డుల విభజన పూర్తయి ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన అన
జడ్చర్ల, ఏప్రిల్ 8 : రైతుల సంఘటితం కోసమే ప్రభు త్వం రైతువేదికలను ఏర్పాటు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల గ్రామంలో నిర్మించిన రైతువేదికను ప్రార�
మూసాపేట, ఏప్రిల్ 8 : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పని చేయాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. మండల ఆదర్శ మహిళా సమాఖ్య భవనంలో గురువారం ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్యక్షతన మండల �
వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దాలిచెత్త సేకరణలో ప్రజలకు అవగాహన కల్పించాలితడి చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలిగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్రావునారాయ
సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలినెలాఖరు నాటికి ఇంటింటికీ మినరల్ వాటర్ అందించాలిడీలర్లు అక్రమాలకు పాల్పడితే సహించంటీకా వేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి l ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డ�
మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలి30 రోజూల్లో ‘మిషన్’ పనులు పూర్తి చేయాలిఅక్రమ లే అవుట్లను తొలగించాలికొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికోస్గి, ఏప్రిల్ 8 : బల్దియా అభివృద్ధికి ప్రతిఒక్క�
గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలివలసల నివారణకు కృషి చేయాలిజెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్నారాయణపేట టౌన్, ఏప్రిల్ 8 : జిల్లాలో చేపడుతున్న పనులను వేగవంతం చేస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అధిక�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికేటీదొడ్డి, ఏప్రిల్ 8 : పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ కమిటీ చైర్మ న్, సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూ�
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం మహబూబ్నగర్, ఏప్రిల్ 7 : త్వరలో ని ర్వహించనున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యుల ఎన్నికలకు పూర్తి సహకారం అం దించాలని అదనపు కలెక్టర�
నవాబ్పేట, ఏప్రిల్ 7 : మండలంలో వివిధ కారణాలతో ఖాళీగా ఏర్పడిన పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధిం చి ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో తెలియజేయాలని ఎంపీడీవో శ్రీలత కోరారు. ఉప ఎన్ని
వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలిదవాఖానల్లో కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలిరోగులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలివీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నారాయణప
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణనారాయణపేట, ఏప్రిల్ 6 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రా మకృష్ణ అన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్గా నియమ�