600 పడకలతో అత్యాధునిక భవనంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 9: కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా�
కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 9 : కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గ్రామస్తులందరినీ సమన్వయం చేసు
స్వామి, అమ్మవార్లకు వాహనసేవలుప్రత్యేక అలంకారాలుతెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు సర్వ దర్శనాలుభక్తాదులకు సకలం సిద్ధం: ఈవోశ్రీశైలం, ఏప్రిల్ 9: శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుంచి ప�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅనాథ పిల్లల కోసం గ్రామస్తుల విరాళంఅచ్చంపేట/అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 9: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ఫెర్రర్ సేవాస్ఫూర్తి మారుమూల గ్రామాల పేద ప్రజలతో మొదల�
నూతన భవనం కోసం రూ.54లక్షలు మంజూరువచ్చే విద్యాసంవత్సరానికి భవనం పూర్తిఎమ్మెల్యే మర్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులుతిమ్మాజిపేట, ఏప్రిల్ 9: మండలంలోని మరికల్ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టనున్నది
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిసన్నబియ్యం పంపిణీ చేయాలి: మంత్రి గంగులనాలుగు రోజుల్లో మున్సిపల్ సిబ్బందికి టీకాలు అందించాలి:మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అరవింద్కుమార్ప్రభుత్వ సూచనలు పాటిస్�
బిజినేపల్లి, ఏప్రిల్ 9: మండలంలోని పాలెం ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ టీకా వేయించుకున్నారు. 45ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా తప్పన
నాగర్కర్నూల్ ఎంపీ రాములుగద్వాల, ఏప్రిల్ 9: జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిచౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయ్యాయని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. నిర్మాణ
అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేయండిరోడ్డు వెడల్పు, వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలిప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలిజెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్నారాయణపేట టౌన్, ఏప్రిల్ 9 : వేసవిని దృష్టిలో ఉం చు�
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 9 : మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై పలు
నారాయణపేట, ఏప్రిల్ 9 : కరోనా కారణంగా మూతబడిన ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే వరకు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండ గా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్�
తెలంగాణ వచ్చాకే గుర్తింపు వచ్చిందిగొర్రెల సంపదలో మొదటి స్థానంఉచిత గొర్రెలతో ఆర్థికలబ్ధి పొందాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తిమ్మసానిపల్లిలో రూ.62 లక్షల విలువైన గొర్రెలు పంపిణీమహబూబ్నగర్ మ�
దేశంలోనే తొలి ప్రాసెసింగ్ యూనిట్గండీడ్ మండల కేంద్రంలో ప్రారంభంమహిళా సమాఖ్య ఆధ్వర్యంలో యూనిట్ నిర్వహణవిలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీమహబూబ్నగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగా ణ, ప్రతినిధి) : కరకరలాడుతూ
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలుఅప్రమత్తంగా ఉంటూ ధాన్యం సేకరించాలిమే రెండో వారంలో సీఎం కేసీఆర్ రాకవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి రూరల్, ఏప్రిల్ 8 : జిల్లాభివృద్ధికి అధికారు లు, ప్రజాప్రత�