సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు మన్నె జీవన్రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం మహబూబ్నగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్ప
కలెక్టర్ ఎస్. వెంకట్రావు వ్యాక్సినేషన్పై జిల్లా అధికారులతో సమీక్ష మహబూబ్నగర్, సెఫ్టెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా�
అచ్చంపేట, సెప్టెంబర్ 19 : పార్టీకోసం అంకితభావంతో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్నుక�
ఘనంగా గణనాథుల శోభాయాత్ర బైబై చెప్పిన భక్తులు అడుగడుగునా భారీ బందోబస్తు ఉత్సవసమితి ఆధ్వర్యంలో వినాయకులకు స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్19: తొమ్మిది రోజులపా
హన్వాడ సెప్టెంబర్ 19: మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డీఎంహెచ్వో కృష్ణ అన్నారు. మండలంలోని కొనగట్టుపల్లిలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్
బాధితులకు అండగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంతగూడు నిర్మాణానికి సాయం మరుగుదొడ్డిలో, కూలిన ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలకు భరోసా హర్షం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు మహబూబ్నగర్ సెప్టెంబర్ 18 (నమస్
మెట్ట పొలాలకు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, సెప్టెంబర్ 18 : దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
ముష్టిపల్లి, దాదాన్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్రూరల్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్ర�
పల్లెప్రగతితో వందశాతం అభివృద్ధి సాధించాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్ రా
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఆల్
అచేతన స్థితిలో ఉన్న యువకుడిని దవాఖానకు తరలింపు జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : రెండు రోజులుగా తిండిలేక చెట్లపొదల్లో పడి ఉన్న ఓ యువకుడిని పోలీసులు దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..