పాలమూరులో భారీ వర్షం పారిన వాగులు, నిండిన చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగు మారుమూల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పలు చోట్ల దెబ్బతిన్న పంటలు గులాబ్ తుఫాన్ ప్రభావంతో జోరు వాన పడింది. సోమవారం అర్
వరి వద్దు.. లాభదాయక పంటలే ముద్దు.. నేటితో రైతు అవగాహన కార్యక్రమాలు ముగింపు మహబూబ్నగర్, సెప్టెంబర్ 28 : ఎవరు ఎంత శ్రమించినా.. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతి వ్యాపారంలోనూ పెట్టుబడి పోను రాబడిని �
రానున్న రోజుల్లో వ్యవసాయానికి మంచి రోజులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి పాన్గల్, సెప్టెంబర్ 28 : వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతును రాజు చేయడమే ప్ర
ఎన్జీటీ పర్యటన సైతం విజయవంతం సీఎం ఢిల్లీ పర్యటనతో పనుల్లో వేగం! కేంద్ర జలశక్తి మంత్రి భేటీతో తుది అనుమతులకు అవకాశం పర్మిషన్ రాగానే కాలువల తవ్వకాలకు టెండర్లు ఏడాదిలోగా సాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు మ�
మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 : పాలమూరు జిల్లా పర్యాటక కేంద్రాలకు నిలయంగా మారిందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కేసీఆర్ ఏకో అర్బన్ పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్న�
మహబూబ్నగర్/టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట పటిమను గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ మేధ
ప్రతి నెల చివరి బుధవారం ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26: దివ్యాంగులకు సముచితస్థానం కల్పిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు �
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 4డీ ఈసీహెచ్వో గుండె స్కానింగ్ మిషన్ ప్రారంభం మహబూబ్నగర్, సెఫ్టెంబర్ 26: జిల్లాకేంద్రంలో హైదరాబాద్కు తీసిపోకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యసేవలు ప్రజ�
ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేయాలి చిరువ్యాపారులకు సైతం రుణాలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో డీసీసీబీ మహాజన సభ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26 : సహకార బ్యాంకుల ద్వారా పేదలకు మరింత �
ఆదరణకు నోచుకోని రాయిచూరు గద్వాల రైల్వే లైన్ ఒక్క రైలుతోనే ఆగిపోయిన లైన్ కొత్త రైళ్ల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు ఎనిమిదేండ్లు దాటినా నిరాదరణే.. విద్యుద్దీకరణ పూర్తయినా కొత్త రైళ్ల జాడే లేదు కాచిగూడ గద�
భర్త వేధింపులు తట్టుకోలేక.. జడ్చర్ల మండలం నసుర్లాబాద్తండాలో ఘటన జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 25 : భర్త వేధింపులు తట్టుకోలేక మహిళా సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం లోని నసుర్లాబాద్ �
ఎగువ నుంచి 55 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మూడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూరు, సెప్టెంబర్ 25 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్ష�
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 24: ప్రతి సీజన్లో వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ఆత్మ పీడీ హుక్యానాయక్ రైతులకు సూచించారు. అడ్డాకుల, కందూరు రైతువేదికల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం ని�
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 24: పాలమూరు విశ్వవిద్యాలయాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్�