జిల్లాలో శివరాత్రి పర్వదినం రోజున తీవ్ర విషాదం నెలకొన్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎస్సారెస్పీ లక్ష్మీకాలువలో నీట మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా.. రోడ్డు ప్
జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టా
మహా శివరాత్రిని పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం శివనామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్