నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, ఆమె వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమె ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇట�
Mandakrishna Madiga | ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను ఎమ్మార�
రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని రగిలిపోతున్న ఆ సామాజికవర్గం అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న�
ఎన్నికల ముందు డబ్బులు దండుకునేందుకే మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ ఆరోపించారు. శనివారం లోయర్ ట్యాంక్బండ�
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉం డాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలులో మాదిగలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తిచేశారు