బైక్ను ఢీకొట్టిన ట్రక్కు | రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీప�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ మాత్రమే | మధ్యప్రదేశ్లో రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ ఉండబోడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం స్పష్టం చేశారు.
భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జ
కరోనా రోగి | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఓ రోగితో వెళ్తున్న అంబులెన్స్ను ఓ చెరుకు
భోపాల్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో 60 గంటల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. శుక్రవార
మాస్కు | ఓ వ్యక్తి మాస్కు సరిగా ధరించలేదని అతన్ని పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
సాగర్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 118 ఏళ్ల బామ్మ టీకా తీసుకున్నది. సాగర్కు చెందిన తులసీ భాయ్.. టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ తెలిపారు. ఆ�
దవాఖానలో అగ్నిప్రమాదం | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.
భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన