సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
నెక్లెస్రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం, ఎక్సైజ్ శాఖ అధ�
అన్నదాతల ఆశల సౌధం ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు సందండి నెలకొంది. ఈనెల 1 నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో అప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు పది రోజులుగా జోరుగా వరి నాట్లు వేస్తున్నార�
ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�
నూతన ఈ-పాస్ మిషన్లలో 4జీ సేవలు ఉన్నందున ఇక నుంచి రేషన్ డీలర్లకు లావాదేవీల్లో ఇబ్బందులుండవని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. నూతన ఈ-పాస్ మిషన్ల పంపిణీ, శిక్షణపై వివిధ మండలాల రేషన్ డీలర్లతో ఖమ్మంలోన�