సెరిబ్రల్ విజువల్ ఇంపెరియిర్మెంట్ (సీవీఐ) అనే కంటి జబ్బుతో బాధపుడుతున్న పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు ‘కొలంబస్ గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్' అనే సంస్థ ముందుకొచ్చింది.
కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
బంజారాహిల్స్ : గుండెపోటుతో మృతి చెందిన ఓ యువకుడు తాను మరణించినా వేరొకరికి కంటిచూపును ప్రసాదించేలా నేత్రదానం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్లో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇ
బండ్లగూడ : ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం బం�
రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అ�