లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.
మంచిర్యాల : మహా శివరాత్రి పర్వదినాన మంచిర్యాల జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. విషయం చుట్టుప్రక్కల తెలియడంతో శ్వేత నాగును చూసేందుకు పెద్