ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా �
లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.
మంచిర్యాల : మహా శివరాత్రి పర్వదినాన మంచిర్యాల జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. విషయం చుట్టుప్రక్కల తెలియడంతో శ్వేత నాగును చూసేందుకు పెద్