జాబిల్లిపై మరో వారం రోజుల్లో రాత్రయి వెలుతురు మందగించే అవకాశం ఉండటంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అలుపెరగకుండా పరిశోధనలు చేస్తున్నాయి. ఇటీవల చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతలను విక్రమ్ వెల్లడించ�
జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దిగిన విక్రమ్ ల్యాండర్ పరిశోధనలను మొదలుపెట్టింది. దక్షిణ ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది ఇస్రోకు చేరవేసింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్�
Chandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర�
Chandrayaan-3 | రష్యా పంపిన లూనా-25 విఫలం కావటంతో.. దక్షిణ ధ్రువం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అమెరికా, చైనాలు కూడా దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకొని స్పేస్క్రాఫ్ట్లను పంపడానికి సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల�
భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తున్నది.