తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే త
హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న లులూ గ్రూపు నగరంలో అతిపెద్ద మాల్ను ప్రారంభించబోతున్నది.
మొన్నటివరకూ అమెరికాలో పర్యటించి.. తెలంగాణకు పెట్టుబడుల వరద పారించిన మంత్రి కేటీఆర్.. తాజాగా దుబాయ్లోనూ తొలిరోజే బోణీ కొట్టారు. గల్ఫ్ దేశంలో ఆయన పర్యటన మంగళవారం విజయవంతంగా ప్రారంభమైంది. పర్యటనలో భాగంగ
యూఏఈ ఆధారిత గ్లోబల్ కంపెనీ లులు గ్రూప్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ ఔట్లెట్స్ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడ�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో �