‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తాం.’ అంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మ�
అబద్ధానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు.
వంద రోజుల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మహబూబ్నగర్, హన్వాడ మండలాల ముఖ�
అమలుకాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ను ఉచి�
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఎల్ఆర్ఎస్ ఉచితమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది.. అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేర
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై మాట మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)ను ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తదేనని తేలిపోయింది. ఎన్నికల ముందు ఆ పార్టీ నేతల మాటలు నమ్మి గెలిపించిన పేద, మధ్యతరగ�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే మాట తప్పారని కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం �