తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవారం టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండా గ్రామ సమీపంలో సాగు చేస్తున్న
ఆయిల్పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస�
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్.
యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు
వరి సాగులో యేటేటా ఎరువులు, విత్తనాల ధరలతో పాటు యంత్రాల వినియోగపు ఖర్చులు పెరిగిపోతుండగా, వ్యవసాయశాఖ ‘వెదవరి’ విధానంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోఈ యాసంగిలో 684 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించ�