అహ్మదాబాద్: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో యువ జంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని సావ్లి తాలూకా డోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మోక్ష్ గ్రామంలో ఇరుగుపొరుగున నివసించే 21 �
ప్రేమజంట| జిల్లాలోని ఐలాపూర్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన మాధవి (17), రాజు (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెండ్లి చేసుకోవ�
ఒకరంటే ఒకరికి ఇష్టం.. కానీ ఇద్దరి కులాలు వేరు.. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. ఇద్దరు కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి తనువు చాలించడమే మార్గమనుకున�
కిడ్నాప్ | ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అతని ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం
భోపాల్ : కుటుంబసభ్యులు తమ వివాహానికి నిరాకరించారనే మనస్తాపంతో కదులుతున్న రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని ఒబెదుల్లాగంజ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వి
భోపాల్ : ప్రియుడి ఫోన్ నంబర్ను డిలీట్ చేయలేదని కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో మార్చి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 17 ఏండ్ల బాలిక.. స్థానిక�