బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒ క్కో టిప్పర్కు రూ. 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా అ�
NTPC Ash Loading | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మల్యాలపల్లి బూడిద చెరువు నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలు రూ.4,600 చెల్లించబోమని, ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం లారీల అసోసియే
సిర్పూర్ పేపర్ మిల్లులో యాజమాన్యానికి-లారీ అసోసియేషన్కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఈ నెల 5న ప్రారంభమైన లారీల యజమానుల సమ్మె ఇంకా కొనసాగుతున్నది.
సిర్పూర్ పేపర్ మిల్లులో లారీ అసోసియేష న్- యాజమాన్యం మధ్య వివాదం సద్దుమణగడం లేదు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఎస్పీఎం యాజమాన్యం లారీల కిరాయి ధరలను పెంచాలని, తదితర డిమాండ్లను నెరవేర్చాలన
లారీ అసోసియేషన్కు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ బైపాస్లోని సత్యసాయి గార్డెన్లో పట్టణ లారీ ఓ