పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ�
దేవుడు ఎందులోనూ తాను ప్రత్యక్షంగా పాల్గొనడనేది విదితం. తన కార్యానికి తన భక్తుల్నే ప్రయోగిస్తాడు. అలాగే పాపం పెరిగినప్పుడు దేవుని సూచన జరిగి తీరుతుంది. అది వినక పోతే, గట్టి హెచ్చరిక జారీ అవుతుంది.
అందరి సమస్యలూ బాగా తెలిసిన వాడు దేవుడు! అయినా విశ్వాసులు అభ్యర్థించే శైలిని బట్టి దేవుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ‘ఆయన ఎంత రహస్యంగా ఉన్నా, ఇంకెంత రహస్యంగా విన్నా, మనల్ని ఆదుకోవాలని తెలిసినా, మన దగ్గరి ను
కూకట్పల్లి కాదు..బంగారుపల్లి.. రాముడి దయ వల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయిందని త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి రామాలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఆయన �