యువత ఆలోచనలు, ఇన్నోవేషన్లు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కితాబిచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఎస్ఎఫ్సీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఐడియాథాన్-2024కు అనూహ్య స్పందన వచ్చిందని తె
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సూచించారు.