59 శాతం మంది భారతీయులు రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని లోకల్ సర్కిల్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా ఎలా నిద్రపోతున్నది-2025’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో నిద్ర లేమికి గల కారణాలను విశ్ల
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది.
డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 94 శాతం మంది పేర్కొన్నారు.
దేశంలోని పట్టణ ప్రాంత మహిళలు పది మందిలో ఎనిమిది మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే సమయంలో అధిక శాతం మంది మహిళలు ఆన్లైన్ వేధింపులు, మోసాలు, తిట్లు, ట్రోలింగ్కు గురవుతున్నారు.