Cirme news | ఇచ్చిన అప్పు అడిగాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హన్మకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు ల్లో లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రుణాన్ని తీసుకోవడం సహజం. అయితే ఆ రుణ భారాన్ని వీలైనంత త్వరగా తీర్చేసుకుందామనుకొని కొన్ని పొరపాట్లు చేస్�
రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల
ఆర్ధికాభివృద్ధి సాధించడానికి ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) అతివలు రుణాలు తీసుకొని వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుక�
వచ్చే నవంబర్లో డీసీబీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. సహకార సం ఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్స