మానవుని జీవన విధానం వ్యవసాయంతో ముడిపడి ఉన్నది. మానవుడి నాగరిక జీవితానికి వ్యవసాయమే మూలాధారం. సింధు లోయ నాగరికత నుంచే మన దేశంలో వ్యవసాయం ప్రధాన జీవన ఆధారంగా ఉండేది. ఆ కాలంలో అన్నదాతలు సిరిసంపదలతో వర్ధిల్�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ రుణగ్రహీతలకు షాకిచ్చింది. ఆయా కాలవ్యవధులతో కూడిన రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది.
బ్యాంకులు వాటి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారంగా రుణ వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటాయి. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలను ప్రభావితం చేసే ఎంసీఎల్ఆర్ను ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బీ
రిజర్వుబ్యాంక్ తన తదుపరి పరపతి సమీక్షకంటే ముందుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్