కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజుర
ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీ
యాసంగి సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలకు ప్రాజెక్టు అధికారులు రంగం సిద్ధం చేశా�
కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టా