బల్లి పడ్డ చట్ని తిని నలుగురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్లో చట్ని
Ramayampet | మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.
Viral Video: బల్లి మీద పడితేనే అరిష్టం అన్నట్టుగా.. అది మీద పడ్డా సబ్బులు అరిగేదాకా చర్మం ఊడేదాకా రుద్దుకునే వ్యక్తులున్న ఈ సమాజంలో ఓ వ్యక్తి దానిని పెంచుకుంటున్నాడు.
Lizard Inside Samosa | ఒక స్వీట్ షాపు నుంచి కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది. ఆ వ్యక్తి ఫిర్�
హవేరి: కర్నాటకలోని హవేరి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లిని గుర్తించారు. ఆ భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత లోనయ్యారు. వెంకటాపుర తండాలో ఉన్న ప్రభుత్వ స్�