తెలంగాణ రైతులకు ప్రధాన జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. వేసవి కాలం ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా తగ్గడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీ
వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు
అన్నదాతది.. ఆగం పరిస్థితి. కాలం కత్తికట్టినా తట్టుకుని నిలబడుతున్నడుగానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతున్న తీరునుంచి తేరుకోవడం ఆయన వల్ల కావడం లేదు. మాటకారి తనం, ఆర్భాటంతో అధికారంలోకి వచ్చ