నల్లగొండ జిల్లాలోని ‘పరడ’ ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి బయట ఉన్న కొండకు తూర్పుభాగంలో శిథిల ఆంజనేయ, శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నల్లసరపు రాతిపై ఒక శాసనం ఉంది. ఈ శాసనాన్ని క
‘నేను భాషను ప్రేమిస్తాను. యాసను ప్రేమిస్తాను. భాష నా తల్లి. తల్లిని ప్రేమించని వాడు మనిషే కాదు. కవి అంతకన్నా కాదు అని ప్రఖ్యాత కవి జింబో నా పేరు యాద్గిరి అంటూ ఘోషించాడు. ఏండ్లకు ఏండ్లుగా సుడివడుతున్న జీవిత�