2025, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటల కు చిత్తూరులోని నాయుడు బిల్డింగ్స్, విజయం డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ‘గంటా కమలమ్మ సాహితీ పురస్కారం’ ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. 2024 కోసం నిర్వహించిన పోటీ
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారాలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆ�
పద్మభూషణ్ పురస్కార గ్రహీత శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో శాంతా-వసంత ట్రస్టు 2023 సాహితీ పురస్కారాలను ప్రకటించింది. ఈ నెల 15న నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వానికి సాహితీ అవార్డు వరించింది. 2021కి గాను ఉమ్మడిశెట్టి సత్యాదేవి 34వ సాహితీ అవార్డుకు
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 12 : తెలుగు భాషా సాహిత్యాలకు దశాబ్దాలుగా అవిరళకృషి చేస్తున్న డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్యకు ఆదివారం శాంతా వసంత ట్రస్టు సాహిత్య పురస్కారాలను ప్రకటిం