పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఇక్కడ ఎత్తిపోతల ప్రక్రియను నీటిపారుదల శాఖ చేపట్టారు. గోదావరి పరివ�
SRSP | పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జూలై ఏడో తారీఖున మొదలైన కాళేశ్వరం జలాల ఎత్తిపోత తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. SRSP ప్రాజె�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలోని లక్ష్మీబరాజ్కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్త�
అప్పటికే స్నాచ్లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు బద్దలు కొట్టి.. అందరికంటే ముందు నిలిచిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్లో గాయపడ్డ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. కండరాలు పట్టేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిన ల�
పెద్దపల్లి, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రాత్రి లక్ష్మీబరాజ్ 10గేట్లు తెరిచి 23,900 క్యూసెక్
లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వే�