పదిశాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్�
వరి ధాన్యం కొనబోమనడం దారుణం ఆహార భద్రత కల్పన నుంచి కేంద్రం తప్పుకున్నట్టే కేంద్రం మెడలు వంచేందుకు రైతుల పక్షాన నిలబడాలి ‘నమస్తే తెలంగాణ’తో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హైదరాబాద్, డిసెంబర్ 20 (న
‘ప్రింట్ టు పోస్ట్’ ఒప్పందం హైదరాబాద్, సెప్టెంబర్ 27: తపాలా శాఖతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఒప్పందం కుదుర్చుకున్నది. సోమవారం ముంబైలో జరిగిన ఈ అగ్రిమెంట్ కార్యక్రమంలో ఇరు సంస్థల ఉన్నతాధికార�
సికింద్రాబాద్ : కార్మికుల కుటుంబాల్లో జీవిత బీమా వెలుగులు నింపుతుందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఇటీవల కొవిడ్తో చనిపోయిన క�
బీమా దిగ్గజం ఐపీవోకు దూరం పెట్టనున్న భారత్ హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) జారీచేయనున్న మెగా ఐపీవోలో చైనా ఇన్వెస్టర్లను పెట్టుబడి పెట్టనీ�
పునరుద్ధరణ కోసం ఎల్ఐసీ ప్రత్యేక కార్యక్రమం అక్టోబర్ 22దాకా అవకాశం.. ఆలస్య రుసుములపై రాయితీలు ముంబై, ఆగస్టు 23: వివిధ కారణాలతో నిలిచిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ న�
కొవిడ్ నేపథ్యంలో పాలసీలకు పెరిగిన ఆదరణ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సంరక్షణ, జీవిత భద్రతపై దృష్టి సారిస్తున్నారు.
ఢిల్లీ ,మే 7: ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనుంది. ఇక పైన శనివారం ఎల్ఐసీ కార్యాలయాలు పని చేయవని ఆ సంస్థ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. మే 10వ తేదీ నుంచి ఐదు రోజుల పని విధా
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 10 నుంచి బీమా సంస్థ ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేస్తే చాలు. ప్రతి శనివారం కూడా సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్�
గత ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలురూ.37వేల కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభాల వరదను పారిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-
హైదరాబాద్, ఏప్రిల్ 26: బీమా దిగ్గజం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్గా ఎం జగన్నాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఈ జోనల్ పరిధిలో ఉన్నాయి. కామ
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలు.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని మించి వృద్ధిరేటును సాధించాయి. ప్రైవేట్ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 12.68% పెరుగగా, ఎల్ఐసీ �
భారీగా పెరిగిన కొత్త ప్రీమియంల ఆదాయంముంబై, ఏప్రిల్ 21: కరోనా వైరస్ నేపథ్యంలో అటు ఆరోగ్య బీమాలకేగాక.. ఇటు జీవిత బీమాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎల్ఐసీ మినహా ప్రైవేట్