లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంజూరు చేయడంతో శుక్రవారం ఆ షేరు ఒక్కసారిగా పెద్ద ర్యాలీ జరిపింది.
ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వై�
నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది.
20వేల కోట్ల కోసం బంగారు బాతును ఫణంగా పెట్టిన కేంద్రం మార్కెట్లో పరపతి కోల్పోయిన జీవిత బీమా దిగ్గజం రూ.1.48 లక్షల కోట్లు తగ్గిన కంపెనీ విలువ ఇన్వెస్టర్లకూ భారీ నష్టం 25 శాతం ఆవిరైన షేరు విలువ న్యూఢిల్లీ, జూన్
8 శాతం పతనమైన షేరు రూ.875 వద్ద ముగింపు షేరుపై విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం నిస్తేజంగా లిస్టయ్యాయి. ప్రభుత్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 మంగళవారం 1.5శాతం లాభపడ్డాయి. బీఎస్ఎస్ సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 53.700కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చే
న్యూఢిల్లీ, మే 16: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళశారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట