పార్లమెంట్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బీహార్లోని ఆరా, కరాకట్ నియోజకవర�
కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాష్ట్రంలో ‘ఆపరేషన్ స్మైల్ 9’ కార్యక్రమం ద్వారా 2,814మంది పిల్లలకు విముక్తి లభించింది. బాల కార్మికులు, తప్పిపోయిన, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ను చేపట్టిన విషయం �
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస�
మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ కబ్జా చేసిన 85.19 ఎకరాల భూముల చెరవీడింది. సరిగ్గా ఏడాది కిందట ఈటల భూకబ్జా�