దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పా
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అభ్యర్థుల నుంచి 10 వరకు స్వీకరణ, 13న పరిశీలన, 15న ఉప సంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యంతో భరోసా ఇస్తున్నది.
శాసనసభ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన వేళ కర్ణాటక సీఎం బొమ్మై 1.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.900 కోట్లను శనివారం విడుదల చేశారు. బెంగళూరులో వెనకబడిన తరగతుల శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ కేవలం
2014లో తెలంగాణలో పోలింగ్ రోజే కేసీఆర్ ఒక సుదీర్ఘ మథనం నిర్వహించారు. తెలంగాణలో విద్యుత్తు రంగాన్ని ఎలా బాగు చేయాలన్నదే దాని సారాంశం. అప్పటికి టీఆర్ఎస్ గెలుస్తుందనే లెక్కగానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుత�