ఖమ్మం: ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 11వతేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ జిల్లాలోని మేజిస్ట్రేట్లకు పిలుపునిచ్చ
వికారాబాద్ : బాల్య వివాహాల నిర్మూళనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కోర్టు 12వ అదనపు న్యాయమూర్తి వై. పద్మ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి గుర
ఇబ్రహీంపట్నంరూరల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించుకునేందుకు వీలుంటుందని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిర అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్య
తుర్కయాంజల్ : కుటుంబం పరంగా ఎదురు అవుతున్న సమస్యలపై న్యాయం జరుగాలంటే వయో వృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ విస్మరించే సంతానానికి శిక్షలు తప్పవని రంగారెడ్డి జిల్లా న్�
పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికార