న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్
న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టుకు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించారు. తమ ఆస్తులను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో �
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ‘సక్రమంగా పని చేయలేని’, ‘విఫల’ వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈసీ మీద అత్యధికులకు నమ్మకం లేదన్నారు. అది తన రాజ్యాంగపరమైన బాధ్యతలకు అన�
యువతీ, యువకులకు గల ప్రేమించుకునే హక్కును పరిరక్షించే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అదే సమయంలో వారి భద్రత, సంక్షేమానికి భరోసా ఉండాలని తెలిపింది.
జైళ్లు ఒకప్పటి మాదిరి కాకుండా నేరప్రవృత్తి గల ముద్దాయిలను సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా మారాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్�
న్యాయ విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. సరళమైన భాషలో న్యాయ విద్యను ఎలా బోధించాలన్న అంశంపై విద్యావేత్తలతో తరచ�
బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈడీ 121 కేసులు నమోదు చేయగా, అందులో 115 ప్రతిపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. ఇది దాదాపు 95 శాతం. ఇక సీబీఐ 124 మంది నాయకులపై కేసులు వేయగా, వారిలో 118 మంది ప్రతిపక్ష నాయకులే. ఈ క�