వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియో గం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూ�
హైదరాబాద్ సంస్థానాధీశుడు అయిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి తాలూకాలో 1925లో మొట్టమొదటి న్యాయస్థానం ఏర్పాటైంది.
ఇబ్రహీంపట్నం రూరల్ : ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిరా అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో చ�
హయత్నగర్, అక్టోబర్ 20 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని 24వ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, హయత్నగర్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ పి.చందన సూచించారు. ఆజాదీ క�